Breaking News

భయాందోళనలో సింగరేణి కార్మికులు


Published on: 17 Dec 2025 15:05  IST

సింగరేణిలో పెద్ద పులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కోల్ బెల్ట్ శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే5, ఎస్ఆర్పి 3 మైన్స్, సంఘమల్లెపల్లి పరిసర అటవీ ప్రాంతంలో సింగరేణి కార్మికులకు పెద్దపులి కనిపించడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో జిల్లా అటవీ శాఖ అధికారి ఆశిష్ సింగ్ ఆధ్వర్యంలో రెండు బృందాలు అక్కడకు చేరుకుని పులి జాడ కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి