Breaking News

శ్రీలంక వెకేషన్‌కు వెళ్లిన రష్మిక మందన్న..


Published on: 17 Dec 2025 17:17  IST

గత కొన్ని సంవత్సరాలుగా సినిమాలతో తీరిక లేకుండా గడుపుతున్న స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తాజాగా స్నేహితులతో కలిసి వెకేషన్‌కు వెళ్లింది. రష్మిక తన సన్నిహిత మిత్రులు వర్షా బొల్లమ్మతో పాటు మరో ముగ్గురు స్నేహితులతో కలిసి శ్రీలంకకు వెళ్లి అక్కడి అందమైన ప్రదేశాలను ఆస్వాదించింది. వెకేషన్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి