Breaking News

500 మంది మహిళలకు ఉచితంగా క్యాన్సర్ చికిత్స..


Published on: 17 Dec 2025 17:31  IST

వెండితెరపై విలన్‌గా మెప్పించినా నిజ జీవితంలో మాత్రం కోట్లాది మందికి ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. తాజాగా ఆయన తన ‘సూద్ చారిటీ ఫౌండేషన్’ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 500 మంది పేద మహిళలకు ఉచితంగా రొమ్ము క్యాన్సర్ శస్త్రచికిత్సలు చేయించి మరోసారి వార్తల్లో నిలిచారు. కేవలం చికిత్స అందించడమే కాకుండా, క్యాన్సర్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మహిళలకు పునర్జన్మను ప్రసాదించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు.

Follow us on , &

ఇవీ చదవండి