Breaking News

2029లోనూ రిపీటే


Published on: 19 Dec 2025 12:39  IST

రాష్ట్రంలో 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో పంచాయతీ ఎన్నికలు జరిగితే.. కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ సహా 87 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ పంచాయతీలు దక్కించుకుందని సీఎం రేవంత్‌రెడ్డి సగర్వంగా తెలిపారు. ఇది ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ప్రజలు ఇచ్చిన విస్పష్టమైన తీర్పు అని ఆయన పేర్కొన్నారు. ఇవే ఫలితాలు 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతాయని.. మూడింట రెండొంతుల సీట్లతో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి