Breaking News

బుర్ఖా విషయంలో భార్యా, పిల్లల్ని చంపేసిన వ్యక్తి


Published on: 19 Dec 2025 14:33  IST

శామ్లీకి చెందిన ఫరూఖ్, తహీరా భార్యాభర్తలు. చాలా చిన్న వయసులోనే వీరికి పెళ్లయింది. వీరికి ఐదుగురు సంతానం. ఫరూఖ్ పెళ్లిళ్లకు వంటలు చేస్తూ ఉంటాడు తహీరా ఇంట్లోనే ఉండి పిల్లలను చూసుకుంటూ ఉంది.పెళ్లైన నాటినుంచి ఫరూఖ్ భార్యను తన గుప్పెట్లో పెట్టుకున్నాడు.బుర్ఖా విషయంలో గొడవ వీరికుటుంబా న్ని సర్వనాశనం చేసింది.ఫరూఖ్ తన భార్యాపిల్లల్ని అత్యంత దారుణంగా చంపేశాడు. భార్య బుర్ఖా వేసుకోకుండా పుట్టింట్లో ఉందన్న కోపంతో ఫరూఖ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Follow us on , &

ఇవీ చదవండి