Breaking News

విశాఖలో ప్రారంభమైన పెసా మహోత్సవం


Published on: 23 Dec 2025 10:38  IST

విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో పెసా మహోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పెసా మహోత్సవం రన్‌ను కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తాశేఖర్ ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ, జిల్లా కలెక్టర్‌‌ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్,ఇతర ఉన్నత  అధికారులతోపాటు భారీగా ఉద్యోగులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు.. డిసెంబర్ 23, 24 తేదీల్లో జరిగే ఈ పెసా మహోత్సవానికి దేశంలోని 10 రాష్ట్రాల నుంచి 1500 మంది గిరిజన క్రీడాకారులు పాల్గొంటున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి