Breaking News

మరోసారి తెరపైకి భారత్ బయోటెక్..


Published on: 23 Dec 2025 10:44  IST

కరోనా వ్యాక్సిన్‌ను తయారుచేసి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ మరో ఘనత సాధించేందుకు సిద్దమవుతోంది. లక్షల మంది ప్రాణాలను బలిగొంటున్న మరో వ్యాధికి వ్యాక్సిన్ తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ప్రతీ ఏటా క్షయ వ్యాధితో లక్షల మంది మరణిస్తున్నారు. వీరిని కాపాడేందుకు వ్యాక్సిన్‌ను గత కొంతకాలంగా భారత్ బయోటెక్ అభివృద్ది చేస్తోంది. ఇందుకోసం బయోఫ్యాబ్రి అనే సంస్థతో కలిసి పనిచేస్తోంది. 

Follow us on , &

ఇవీ చదవండి