Breaking News

నీళ్లు.. నిజాలు!


Published on: 23 Dec 2025 11:00  IST

ఏపీ, తెలంగాణకు కృష్ణా, గోదావరి నీటి కేటాయింపులు, పాలమూరు- రంగారెడ్డి సహా పెండింగ్‌ ప్రాజెక్టులపై సమగ్ర చర్చ ప్రధాన ఎజెండాగా ఈనెల 29వ తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే, ముక్కోటి ఏకాదశి, నూతన సంవత్సరం సందర్భంగా మూడు రోజులు విరామం ఇస్తారు. జనవరి రెండో తేదీ నుంచి మళ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లో సోమవారం జరిగిన మంత్రుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి