Breaking News

తీర్థయాత్రలకు వెళ్లాలని ఉందా?


Published on: 23 Dec 2025 14:40  IST

ఆర్టీసీ ఒక వైపు ప్రజా రవాణా వ్యవస్థను కొనసాగిస్తూనే మరో వైపు ప్రజలకు మరింత చేరువ కావడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తీర్థయాత్రల ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. ఒక రోజు నుంచి అయిదు రోజుల ప్యాకేజీలను అమలు చేస్తోంది. దీనికి రీజియన్‌ వ్యాప్తంగా ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది.తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని దర్శనీయ, పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేకంగా సూపర్‌లగ్జరీ బస్సులను నడుపుతోంది.గోవాకు ఇప్పటికే మూడు బస్సులు బుక్కయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి