Breaking News

వ్యక్తిగత ఇష్టాయిష్టాలను సహించం


Published on: 24 Dec 2025 10:44  IST

ప్రభుత్వ విధానాలను పారదర్శకంగా అమలు చేయాలని, వాటి అమల్లో వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ప్రదర్శిస్తే సహించేది లేదని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హెచ్చరించారు. పథకాల అమల్లో బాగా పని చేసిన అధికారులను హోదాతో సంబంధం లేకుండా గౌరవిస్తామని, ఆశించిన స్థాయిలో పని చేయని అధికారులు ఎంత పెద్ద హోదాలో ఉన్నా ఊరుకోబోమని, తగిన చర్యలుంటాయని తేల్చి చెప్పారు. అధికారులు జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి