Breaking News

క్వాంటమ్‌తో భవిత బంగారం


Published on: 24 Dec 2025 10:55  IST

గ్లోబల్‌ టెక్నాలజీని రాష్ట్రానికి పరిచయం చేస్తానని, దానిని అందిపుచ్చుకుని బంగారు భవిష్యత్తును సృష్టించుకోవాలని విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఒకప్పుడు సిలికాన్‌ వ్యాలీ.. ఇప్పుడు అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ఆధునిక సాంకేతిక నైపుణ్య దిశానిర్దేశాలని చెప్పారు. విద్యార్థులు ఏడేళ్ల పాటు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో నిష్ణాతులైతే.. భవిష్యత్తు అంతా బంగారమేనని, కోరుకున్నవి అన్నీ దక్కుతాయని కర్తవ్యబోధ చేశారు. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ కంటే ఆంధ్రపదేశ్‌ స్పీడ్‌గా పరుగులు తీస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి