Breaking News

మార్చి 31 వరకు ఓటీఎస్‌..


Published on: 24 Dec 2025 11:12  IST

ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ సూచించారు. పన్ను బకాయిలపై వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ పురపాలక శాఖ వన్‌ టైం స్కీమ్‌ (ఓటీఎస్‌) ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల యజమానులు ఓటీఎస్‌కు అర్హులని, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31వ తేదీ వరకు ఓటీఎస్‌ గడువు ఉందని పేర్కొన్నారు.విలీన మునిసిపాల్టీల పరిధిలోనూ మాఫీ వర్తిస్తుందని, పన్ను చెల్లింపుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Follow us on , &

ఇవీ చదవండి