Breaking News

అయ్యో దేవుడా..భార్య పంపిన ఆ నోటీసుతో భర్త


Published on: 24 Dec 2025 17:45  IST

మనస్పర్థలు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్యతో గొడవలు, తోడుగా ఉండాల్సిన ఆవిడ విడాకుల నోటీసు పంపడాన్ని తట్టుకోలేక ఓ భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘాట్‌కేసర్ మండల పరిధిలోని ఎదులాబాద్‌లో చోటుచేసుకుంది. ప్రాణంగా ప్రేమించిన భార్య తనను శాశ్వతంగా వదిలి వెళ్లబోతోందనే వార్త వెంకటేష్‌ను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Follow us on , &

ఇవీ చదవండి