Breaking News

టెస్టులకు విరాట్‌ కోహ్లీ గుడ్‌బై..


Published on: 12 May 2025 12:20  IST

ఇంగ్లాడ్‌ పర్యటనకు ముందు క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్ న్యూస్‌. స్టార్‌ క్రికెటర్‌, మాజీ సారథి విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టులకు వీడ్కోలు పలికాడు. కెప్టెన్‌ రోహిత్ శర్మ బాటలోనే అతడు కూడా సుదీర్ఘ ఫార్మాట్‌ నుంచి వైదొలిగాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగభరిత పోస్ట్ పెట్టాడు. తాను కూడా టెస్టుల నుంచి రిటైరవ్వాలనుకుంటున్నట్లు ఇటీవల బీసీసీఐకి చెప్పిన కోహ్లీ.. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన చేశాడు.

Follow us on , &

ఇవీ చదవండి