Breaking News

పిటిషన్‌ను డిస్పోజ్ చేసిన కోల్‌కతా హైకోర్టు


Published on: 14 Jan 2026 18:56  IST

ఐ-ప్యాక్ (I-PAC) సంస్థపై ఇటీవల జరిపిన దాడుల్లో తమ పార్టీ ఫైళ్లు, ఎన్నికలకు సంబంధించిన డేటాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ (ED) సీజ్ చేసిందంటూ తృణమూల్ కాంగ్రెస్ (TMC) వేసిన పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు (Calcutta High Court) బుధవారం నాడు డిస్పోజ్ చేసింది. సుప్రీంకోర్టులో ఇదే తరహా పిటిషన్ వేసినట్టు ఈడీ చెప్పడంతో ఆ సంస్థ వేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఈడీ వేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం గురువారం నాడు విచారణ జరుపనుంది.

Follow us on , &

ఇవీ చదవండి