Breaking News

రోహిత్-విరాట్ బాటలో మరో టీమిండియా దిగ్గజం..


Published on: 14 May 2025 11:57  IST

టీం ఇండియా బ్యాటింగ్ స్తంభాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఐదు రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ తర్వాత కేఎల్ రాహుల్ కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇండియాలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కేఎల్ రాహుల్‌కు ఇంగ్లాండ్ పర్యటన చాలా ముఖ్యమైనది. అతను ఇక్కడ పరుగులు సాధించడంలో విఫలమైతే, సెలెక్టర్లు అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉంది.

Follow us on , &

ఇవీ చదవండి