Breaking News

రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్‌పై ఛార్జ్ తీసుకునేది..?


Published on: 25 Jun 2025 18:37  IST

గెలిచే మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌ తమ చేతిలోకి తీసుకుంటుంటే రాహుల్‌ చూస్తూ ఉండలేకపోయాడు. దీంతో కెప్లెన్‌ గిల్‌, వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ చేయాల్సిన పనులను రాహుల్‌ తన భుజాలపై వేసుకున్నాడు. అనుభవం లేమి కారమణంలో ఫీల్డింగ్‌ సెట్‌ చేయడంలో గిల్‌, పంత్‌ విఫలమయ్యారనే చెప్పాలి. అందుకే ఈ బాధ్యతలను రాహుల్‌ తీసుకున్నాడు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ రిటైరైన తర్వాత.. ప్రస్తుత జట్టులో రాహులే కాస్త సీనియర్‌. రాహుల్‌ మైదానంలో ప్రవర్తించిన తీరుకి అభిమానులు ఫిదా అయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి