Breaking News

ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కీలక ప్రకటన


Published on: 26 Jun 2025 10:57  IST

ఆంధ్రప్రదేశ్‌ లోని నిరుద్యోగులకు ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు విశాఖపట్నం పరిధిలోని కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో రూ.1,583 కోట్లతో 22 ఎకరాల్లో కొత్త క్యాంపస్‌ ఏర్పాటు చేయబోతున్నట్లుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం‘X’ వేదికగా ప్రకటించింది. భార‌త్‌లో కార్యకలాపాలను బలోపేతం చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు. సుమారు 8 వేల మందికి పైగా నిరుద్యోగులకు ప్రత్యక్ష్యంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి