

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి మర్చిపోక మునుపే మరో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఇంజెన్ నుంచి మంటలు చెలరేగడం ప్రయాణికులను కలవర పెట్టింది. అయితే, పైలట్లు వెంటనే విమానాన్ని చాకచక్యంగా లాండ్ చేశారు. అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి
-
- 11 Jul,2025
అక్కడ కేజీ చక్కెర రూ.7వేలు..లీటర్ పెట్రోల్ రూ.2 వేలు!
Continue Reading...
-
- 11 Jul,2025
గంజాయి విక్రయిస్తున్న వడ్డీ వ్యాపారి అరెస్ట్
Continue Reading...
-
- 11 Jul,2025
ఆశా భోంస్లే మరణ వార్తలపై స్పందించిన కుమారుడు
Continue Reading...
-
- 11 Jul,2025
నాకు హైకమాండ్ నుంచి పూర్తి మద్దతు ఉంది..!
Continue Reading...
-
- 11 Jul,2025
ఐఎస్ఎస్లో ఫుడ్ను ఎంజాయ్ చేస్తున్న శుభాన్షు శుక్లా..
Continue Reading...
-
- 11 Jul,2025
జులై 15న భారత్లో టెస్లా తొలి షోరూం ప్రారంభం..!
Continue Reading...
-
- 11 Jul,2025
ఆ ఫాస్టాగ్లు ఇక బ్లాక్లిస్ట్లోకి..!NHAI కీలక నిర్ణయం
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని