Breaking News

వివేకా హత్య కేసులో దర్యాప్తు ముగిసింది..


Published on: 05 Aug 2025 15:02  IST

వివేకా హత్యకేసుపై ఇవాళ(మంగళవారం) సుప్రీంకోర్టులో సీబీఐ అధికారులు కోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఈ కేసులో దర్యాప్తు ముగిసిందని ఇంకా విచారించాల్సిందేమీ లేదని సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు. తమ తరఫు నుంచి దర్యాప్తు ముగిసిందని తెలిపారు సీబీఐ అధికారులు. న్యాయస్థానం దర్యాప్తుపై ఏమైనా ఆదేశాలిస్తే వాటిని అమలు చేస్తామని పేర్కొన్నారు. జస్టిస్ ఎంఎం సుందరేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వివేకా హత్య కేసు విచారణ జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి