Breaking News

వైస్సార్ కడపలో తప్పిన ప్రమాదం


Published on: 24 Oct 2025 18:28  IST

అక్టోబర్ 23, 2025న వైస్సార్ కడప జిల్లాలోని ముద్దనూరులో విద్యుత్ స్తంభం కూలిపోయింది, అయితే పెను ప్రమాదం తప్పింది. ముద్దనూరులోని ఎల్ఎమ్ కాంపౌండ్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాల దగ్గర.తెల్లవారుజామున కురిసిన వర్షానికి.విద్యుత్ స్తంభం కూలిపోయి, వైర్లు తెగి రోడ్డుపైన, పాఠశాల గేటుపైన పడ్డాయి.తెల్లవారుజామున కావడంతో, ఆ సమయంలో ప్రజలు, కాలనీ వాసులు, విద్యార్థులు ఎవరూ అటుగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి