Breaking News

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‏ను బొంద పెట్టాలి..


Published on: 29 Oct 2025 11:44  IST

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను బొంద పెట్టాలని ఎంపీ ఈటల రాజేందర్‌(MP Etala Rajender) పిలుపునిచ్చారు. దేశం సురక్షితంగానూ, సుభిక్షంగానూ ఉండాలంటే మోదీ ప్రధానిగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. కృష్ణానగర్‌ ఏ, బీ బ్లాక్‌లలో బీజేపీ అభ్యర్థి లంకాల దీపక్‌రెడ్డి గెలుపును కాంక్షిస్తూ మంగళవారం ఆయన ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం కావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి