Breaking News

వైకల్యాన్ని ఎగతాళి చేసినవారికి సుప్రీంకోర్టు వింత శిక్ష..


Published on: 27 Nov 2025 18:06  IST

సమయ్ రైనా ఇటీవల దివ్యాంగులను ఎగతాళి చేస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.దీంతో ఆ వీడియోను సోషల్ మీడియా నుండి తొలగించాలని సుప్రీంకోర్టు రైనాను ఆదేశించింది. ఇప్పుడు, ఈ విషయం కొత్త మలుపు తిరిగింది. సుప్రీంకోర్టు సమయ్ రైనాకు వింత శిక్ష విధించింది. వికలాంగుల కోసం నిధుల సేకరణ కార్యక్రమాలను నెలకు కనీసం రెండుసార్లు నిర్వహించాలని ఆదేశించింది. తద్వారా వచ్చే ఆదాయాన్ని వికలాంగులకు,చికిత్స చేయడానికి ఉపయోగించాలని సుప్రీంకోర్టు సూచించింది.

Follow us on , &

ఇవీ చదవండి