Breaking News

డిజిటల్ అరెస్ట్‌లపై సుప్రీంకోర్టు సీరియస్..


Published on: 01 Dec 2025 17:09  IST

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు డిజిటల్ అరెస్ట్‌లపై సీరియస్ అయింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లపై దర్యాప్తునకు సీబీఐ ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బగ్చి నేతృత్వంలోని బెంచ్ ఈ కేసును సుమోటోగా తీసుకుని విచారించింది. విచారణ సందర్భంగా సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి