Breaking News

ఫైబర్‌నెట్‌ కేసులో గౌతంరెడ్డి ఫిర్యాదుదారుడే కాదు


Published on: 10 Dec 2025 12:36  IST

ఫైబర్‌నెట్‌ కార్పోరేషన్‌లో అవినీతి జరిగిందంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో ఆ కార్పోరేషన్‌ మాజీ చైర్మన్‌ పి.గౌతంరెడ్డి అసలు ఫిర్యాదుదారుడే కాదు. అప్పటి ఎండీ మధుసూదనరెడ్డి ఈ కేసులో ఫిర్యాదుదారుడు’’ అని సీఐడీ సీనియర్‌ కౌన్సిల్‌ యు.అఖిల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు.ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా, వద్దా అన్న అంశంపై కోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి.గౌతంరెడ్డి తరఫున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రాసిక్యూషన్స్‌ మాజీ డైరెక్టర్‌ సుదర్శన్‌ రెడ్డి, విష్ణువర్ధన్‌ వాదనలు వినిపించారు.

Follow us on , &

ఇవీ చదవండి