Breaking News

ఎంబీబీఎస్ స్టూడెంట్ ఐశ్వర్య హిట్ అండ్ రన్ కేసు..


Published on: 15 Dec 2025 14:57  IST

హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న తండ్రీకూతుళ్లను కారు ఢీకొన్న ఘటనలో కూతురు చనిపోగా.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. మృతురాలిని ఎంబీబీఎస్ చదువుతున్న ఐశ్వర్యగా గుర్తించారు. ఐశ్వర్య ఆర్టీసీ కాలనీ వద్ద తన తండ్రి పాండుతో కలిసి రోడ్డు దాటుతూ ఉంది. అతి వేగంతో వచ్చిన కారు వారిద్దరినీ ఢీకొట్టింది. ఐశ్వర్య అక్కడికక్కడే చనిపోయింది. పోలీసులు కారు నెంబర్ ట్రేస్ చేశారు. 

Follow us on , &

ఇవీ చదవండి