Breaking News

ముగిసిన మెగా డీఎస్సీ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు..


Published on: 16 May 2025 10:26  IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ 2025 నియమాక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ గురువారం (మే 15) అర్ధరాత్రితో ముగిసింది. చివరి ఒక్క రోజులోనే భారీగా దరఖాస్తులు వచ్చినట్లు విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,53,598 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, మొత్తం 5.67 దరఖాస్తులు సమర్పించినట్టు పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రకటించింది.

Follow us on , &

ఇవీ చదవండి