Breaking News

అందుకే నాకు మంటలు అంటుకోలేదు:విశ్వాస్‌


Published on: 13 Jun 2025 14:44  IST

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం నుంచి అనూహ్య రీతిలో ప్రాణాలతో బయటపడ్డారు విశ్వాస్‌కుమార్‌ రమేశ్‌. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ప్రమాద క్షణాలను గుర్తుచేసుకున్నారు. ‘నేను విమానం నుంచి దూకలేదు. టేకాఫ్‌ అయిన కాసేపటికే విమానం ముక్కలైంది. నా సీటు విరిగిపోవడంతో దూరంగా ఎగిరిపడ్డా. అందుకే విమానంలో చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదు’’ అని విశ్వాస్‌ కుమార్‌ చికిత్స సమయంలో వైద్యులకు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి