Breaking News

లిక్కర్ కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు


Published on: 03 Sep 2025 17:27  IST

హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రశాంతి హిల్స్‌ ఫ్లాట్ నెంబర్ 35లోని మోహిత్ రెడ్డికి చెందిన కంపెనీలో కూడా తనిఖీలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో సిట్ తనిఖీల్లో ఆసక్తికర అంశాలు బయటపడుతున్నట్లు తెలుస్తోంది. వరుస తనిఖీల్లో డొల్ల కంపెనీలు వివరాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు. రికార్డుల్లో ఉన్న కంపెనీ పేరు.. భౌతికంగా ఉన్న కంపెనీ పేరు వేరుగా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. లిక్కర్ స్కామ్‌లో నిందితుల లింకులను ఒక్కోక్కటిగా బట్టబయలు చేస్తుంది సిట్.

Follow us on , &

ఇవీ చదవండి