Breaking News

లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి


Published on: 09 Sep 2025 15:22  IST

పార్లమెంట్‌లో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఎంపీలు మల్లు రవి, సురేశ్‌ షెట్కార్‌, చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, రామసహాయం రఘురాంరెడ్డి, కె.రఘువీర్‌రెడ్డి, కడియం కావ్య, బలరాం నాయక్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి