Breaking News

రాజధానిపై మూడు ముక్కలాట..


Published on: 24 Sep 2025 14:06  IST

రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అడిగిన ప్రశ్నకు మంత్రి నారాయణ సమాధానం ఇచ్చారు. అమ‌రావ‌తిలో సీఆర్డీఏ నుంచి 21 ప‌నులు, ఏడీసీ నుంచి 64 ప‌నులు చేప‌ట్టారన్నారు. రాజ‌ధాని కోసం 35,000 ఎక‌రాల భూమిని ల్యాండ్ పూలింగ్ స్కీం ద్వారా తీసుకున్నామని వెల్లడించారు. భూములిచ్చిన రైతుల‌కు అభివృద్ధి చేసి తిరిగి ఇవ్వాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉందన్నారు. గ‌త ప్ర‌భుత్వం రాజ‌ధానిని నిర్వీర్యం చేసి మూడుముక్క‌లాట ఆడిందని మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి