Breaking News

ప్రధాని పర్యటనకు 1,800 మంది పోలీసులతో భద్రత


Published on: 14 Oct 2025 18:15  IST

ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు నంద్యాల ఎస్పీ సునీల్‌ షెరాన్‌ వెల్లడించారు. 1800 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. శ్రీశైలంలో మంగళవారం పోలీస్‌, లైజనింగ్‌ అధికారులతో భద్రతపై ఆయన సమీక్ష నిర్వహించారు. కీలక ప్రాంతాలు, కూడళ్లలో సాయుధ బలగాలతో పికెట్‌ ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి