Breaking News

పాడేరులో బిర్సాముండా కాంస్య విగ్రహం


Published on: 17 Nov 2025 12:45  IST

అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఏర్పాటు చేసిన ఆదివాసీ యోధుడు భగవాన్‌ బిర్సాముండా కాంస్య విగ్రహాన్ని ఒడిశా సీఎం మోహన్‌ చరణ్‌ మాఝీ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బిర్సాముండా జయంత్యుత్సవాల్లో భాగంగా బీజేపీ, వనవాసీ కల్యాణాశ్రమ్‌, ఆదివాసీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌,తదితరులు పాల్గొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి