Breaking News

జగన్ హయాంలో హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారు


Published on: 17 Nov 2025 17:45  IST

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ (AP Minister Satyakumar Yadav) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఇవాళ(సోమవారం) విజయవాడలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ హయాంలో హత్యలు చేసి డోర్ డెలివరీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి