Breaking News

స్వామివారు అడిగినట్లు అనిపించిందట..


Published on: 18 Nov 2025 12:16  IST

తిరుమల వెంకన్నకు భక్తులు నిత్యం ఏవో ఒక కానుకలు సమర్పిస్తూనే ఉంటారు. తాజాగా హైదరాబాద్ నీలోఫర్ కేఫ్ ఓనర్ బాబూరావు.. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి అత్యంత విలువైన కానుక అందజేశారు.గతంలో దేవదేవుడి దర్శనానికి వెళ్లినప్పుడు.. ‘యజ్ఞోపవీతం సమర్పిస్తావా?’ అని వెంకన్న స్వామి అడిగి భావవ కలిగినట్లు బాబూరావు తెలిపారు. దీంతో నెల రోజుల వ్యవధిలోనే.. ఎంతో భక్తితో ఈ ఆభరణాన్ని తయారు చేయించి ఇచ్చినట్లు చెప్పారు.

Follow us on , &

ఇవీ చదవండి