Breaking News

పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు


Published on: 18 Nov 2025 15:43  IST

పరకామణి చోరీ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏవీఎస్‌వో వై.సతీశ్ కుమార్ మృతి నేపథ్యంలో... ఈ కేసులో నిందితుడు రవికుమార్, ఇతర సాక్షులకు భద్రత కల్పించాలని ఆదేశించింది. అప్పటి ఏవీఎస్‌వో సీఐ స్థాయి అధికారి సతీశ్ కుమార్ అసహజ మరణ వార్త విని షాక్ గురయ్యామని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను డిసెంబరు 2వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.

Follow us on , &

ఇవీ చదవండి