Breaking News

భారత్‌తో యుద్ధాన్ని కొట్టి పారేయలేం..


Published on: 20 Nov 2025 14:33  IST

సమీప భవిష్యత్తులో భారత్‌తో యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తున్నాయని, దేశమంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మంగళవారం హెచ్చరించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని కొట్టిపారెయ్యలేమని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను కేవలం 88 గంటల ట్రైలర్ అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇటీవల అభివర్ణించిన సంగతి తెలిసిందే

Follow us on , &

ఇవీ చదవండి