Breaking News

వందల ఏళ్లనాటి రాగి శాసనాలు..


Published on: 20 Nov 2025 14:50  IST

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పొన్నపల్లి అగ్రహారంలో కొన్నేళ్ల కిందట రాగి శాసనాలు లభించాయి.వాటిని ఆర్కియాలజీ సర్వే ఆప్ ఇండియా మైసూరు శాఖకు అప్పగించారు.అందులో ఉన్న అంశాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డీకోడింగ్ చేసింది రాగి శాసనాల్లో ఆసక్తికర అంశాలున్నట్లు ఏఎన్ఐ డైరెక్టర్ ముని రత్నం రెడ్డి తెలిపారు. శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున దేవాలయానికి మెట్ల నిర్మాణం చేసిన అంశాన్ని రాగి శాసనాల్లో పొందుపరిచినట్లు ఆయన చెప్పారు. 

Follow us on , &

ఇవీ చదవండి