Breaking News

సుబ్బారెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..!


Published on: 20 Nov 2025 15:57  IST

శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.గురువారం హైదరాబాద్‌లోని టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నివాసంలోనే ఆయన్ని సిట్ అధికారులు విచారిస్తున్నారు. భోజన విరామానికి గంట సమయం ఇచ్చి.. అనంతరం మళ్లీ విచారణను చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్నతోపాటు టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పలువురు ఉన్నతాధికారులకు సిట్ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి