Breaking News

జేఎన్‌టీయూ విద్యార్థుల ప్రతిభ దేశానికి గర్వకారణం


Published on: 21 Nov 2025 16:13  IST

జేఎన్‌టీయూ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌టీయూ ఒక విశ్వవిద్యాలయం మాత్రమే కాదని.. ఇది దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు గొప్ప ఆస్తి అని పేర్కొన్నారు. ఇంజినీర్లను తయారు చేసే శక్తివంతమైన దేశ ఇంజిన్ అని ప్రశంసించారు.ISRO నుంచి Google, DRDO నుండి Tesla వరకు JNTU విద్యార్థుల ప్రతిభ ప్రపంచానికి ఎంతో గర్వకారణమన్నారు భట్టి విక్రమార్క.

Follow us on , &

ఇవీ చదవండి