Breaking News

కాలుష్య భూతంతో సర్కారు డేంజర్‌ గేమ్‌!..


Published on: 25 Nov 2025 13:00  IST

పారిశ్రామిక భూములను మల్టి పుల్‌ జోన్‌లోకి మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన ‘హిల్ట్‌’ పాల సీపై ఆందోళన వ్యక్తమవుతున్నది. ఫ్యాక్టరీలు హానికర రసాయన వ్యర్థాలను దశాబ్దాలపాటు కుమ్మరించిన భూములను జనా వాసాలుగా మారుస్తుండటంపై పర్యావరణ వేత్తలు, మేధా వుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌ మహా నగర పరిధిలోని 22 పారిశ్రామికవాడల్లోని 9292.53 ఎకరాల భూములను మల్టిపుల్‌ జోన్లుగా మార్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం హిల్ట్‌ పాలసీని అమలులోకి తెచ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి