Breaking News

బావ మీద కోపంతో మేనల్లుడిని దారుణంగా..


Published on: 27 Nov 2025 14:08  IST

శ్రీ సత్యసాయి జిల్లాలో బావ మీద ఉన్న కోపంతో మేనల్లుడిని స్వయంగా మేనమామే హత్య చేశాడు. తలుపుల మండలం గరికపల్లెలో రెండు రోజుల క్రితం నాలుగు సంవత్సరాల బాలుడు హర్షవర్ధన్ మిస్ అయ్యాడని తండ్రి గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా స్వయంగా మేనమామ ప్రసాద్.అభం శుభం తెలియని నాలుగేళ్ల బాలుడు హర్షవర్ధన్‌ను చంపినట్లు తెలిసింది.పోలీసులు ప్రసాద్‌ను తమదైన శైలిలో  విచారించడంతో అసలు విషయం బయటపడింది.

Follow us on , &

ఇవీ చదవండి