Breaking News

ఫ్రిజ్‌లో పెట్టిన పిండితో రోటీ చేసి తింటే..?


Published on: 27 Nov 2025 16:21  IST

ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఫ్రిజ్‌లో పెట్టిన పిండిని 24 గంటలలోపు ఉపయోగించాలి. ఎందుకంటే ఎక్కువసేపు నిల్వ చేయడం వల్ల అది పాడయ్యే అవకాశం ఉంది. దాని నాణ్యతను కోల్పోతుంది. పిండిని రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయడం వల్ల పిండిలోని గ్లూటెన్ బలహీనపడుతుంది. అలాంటి పిండితో రోటీ చేసుకుని తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఎలాంటి పోషకాలు పొందలేరు.

Follow us on , &

ఇవీ చదవండి