Breaking News

పర్సంటేజీ కొట్టు.. బిల్లు పట్టు


Published on: 02 Dec 2025 16:00  IST

గ్రేటర్‌లో ఓఆర్‌ఆర్‌ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం అవ్వనున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు కార్పొరేషన్‌ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లోనే తిష్ట వేస్తున్నారు. ఎంబీ రికార్డులు పట్టుకొని అధికారుల చాంబర్‌ దగ్గర ఎదురుచూస్తున్నారు. అయితే వరుస క్రమంలో బిల్లులు ఇవ్వకుండా తమకు అనుకూలంగా ఉన్న కొంతమంది కాంట్రాక్టర్లకే అధికారులు బిల్లులు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి