Breaking News

బుడ్డోడి బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్ల


Published on: 02 Dec 2025 16:25  IST

సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు సెంచరీతో అదరగొట్టాడు. SMAT 2025లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన తర్వాత మహారాష్ట్రతో జరిగిన నాలుగో మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించాడు. తన సెంచరీని సిక్స్‌తో పూర్తీ చేశాడు. వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్‌తో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో కేవలం 58 బంతుల్లోనే తన సెంచరీని సాధించాడు. మహారాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో బీహార్ మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 3 వికెట్లకు 176 పరుగులు చేసింది. 

Follow us on , &

ఇవీ చదవండి