Breaking News

ఓటమికి హెడ్ కోచ్ బాధ్యత వహించాలి..


Published on: 02 Dec 2025 17:15  IST

గౌతమ్ గంభీర్ టీమిండియాకు ప్రధాన కోచ్ అయిన 16 నెలల కాలంలో భారత్ వరుసగా ఘోర పరాభవాలు ఎదుర్కొంటుంది. స్వదేశంలోనే టీమిండియా ఓడిపోతుండటంతో గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.దీనిపై మాజీ కోచ్ రవి శాస్త్రి తాజాగా స్పందించాడు.జట్టు పేలవ ప్రదర్శన విషయంలో నేను గంభీర్‌ను విమర్శించను. కానీ వంద శాతం అతడు బాధ్యత తీసుకోవాలి. నేనే కోచ్‌గా ఉంటే ఓటమికి మొదటి బాధ్యత తీసుకునేవాడిని.అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

Follow us on , &

ఇవీ చదవండి