Breaking News

కీలక ప్రకటన చేసిన ఇమ్రాన్ ఖాన్ సోదరి


Published on: 03 Dec 2025 10:52  IST

పాకిస్తాన్‌ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ బతికే ఉన్నారని ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్‌ ధృవీకరించారు. అడియాలా జైల్లో ఇమ్రాన్‌ను కలిశారు ఉజ్మా ఖానుమ్‌. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌ చనిపోయారని వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడింది. ఇమ్రాన్‌ను కలిసేందుకు అనుమతించాలంటూ ఇస్లామాబాద్‌తో పాటు పలు చోట్ల భారీ ఆందోళనలు చెలరేగాయి. దీంతో ఉజ్మాతో పాటు ఓ లాయర్‌ ఆయన్ని కలిసేందుకు జైలు అధికారులు మంగళవారం (డిసెంబర్ 02) అనుమతించారు.

Follow us on , &

ఇవీ చదవండి