Breaking News

మంత్రి కొడుకు దౌర్జన్యకాండ..


Published on: 03 Dec 2025 17:39  IST

ప్రభుత్వ పెద్దలు అధికార బలంతో హైదరాబాద్‌ శివారు భూములను మడత పెట్టేందుకు బరితెగిస్తున్నారు. తాజాగా బాంబుల మంత్రి కొడుకు గండిపేట చిట్టడవిలో విలువైన భూమిని చుట్టచుట్టేందుకు ప్రయత్నించి పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. తనకు నచ్చిన భూమి కబ్జాకు అడ్డం పడుతున్నాడని ఆగ్రహించి ప్రభుత్వంలో నంబర్‌-2గా పేరున్న మంత్రి కొడుకు బీహార్‌ తరహా గ్యాంగ్‌తో దాడికి పాల్పడ్డట్టు తెలిసింది.

Follow us on , &

ఇవీ చదవండి