Breaking News

చదువు చెప్పాలా? చదువుకోవాలా?..


Published on: 08 Dec 2025 18:09  IST

తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్ధులు, టీచర్లకు నిమిషం ఖాళీలేని పరిస్థితి నెలకొంది. సిలబస్‌ పూర్తి చేయడం, ప్రిపరేషన్‌, స్పెషల్ క్లాసులు, స్టడీస్‌.. అంటూ పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. వారిని చదివించే పనిలో ఉపాధ్యాయులు ఉన్నారు. మరోవైపు ప్రాథమిక, ఉన్నత విద్యలో బోధనా నైపుణ్యం పెంచడానికి 6 ఏళ్ల సర్వీస్ ఉన్న ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాల్సిందేనంటూ ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.

Follow us on , &

ఇవీ చదవండి