

ఆపరేషన్ సిందూర్ ప్రభావం ఆపరేషన్ కగార్పై పడింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్రెగుట్టల నుంచి సీఆర్పీఎఫ్ బలగాలను దశలవారీగా వెనక్కి రప్పిస్తున్నారు. సీఆర్పీఎఫ్ జవాన్లను హెడ్క్వార్టర్స్ చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పామునూరు, ఆలుబాక, పెద్దగుట్ట నుంచి బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. ఆదివారం ఉదయం లోపు సరిహద్దుల్లోకి వెళ్లనున్నాయి. ఛత్తీస్గఢ్ వైపు ఆపరేష్ కగార్ యథావిధిగా కొనసాగనుంది.
ఇవీ చదవండి
-
- 28 Jun,2025
కేంద్రం కరుణిస్తేనే మెట్రో రెండో దశకు మోక్షం..
Continue Reading...
-
- 28 Jun,2025
రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్ కాలేజీలు..!
Continue Reading...
-
- 28 Jun,2025
నిన్న జూరాల.. నేడు మంజీర.. డ్యాముల్లో డ్యామేజీ
Continue Reading...
-
- 28 Jun,2025
ఫోన్ ట్యాపింగ్ కేసు.. వారందరికీ KTR వార్నింగ్!
Continue Reading...
-
- 28 Jun,2025
మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు ప్రదానం
Continue Reading...
-
- 28 Jun,2025
వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్..సుప్రీంకోర్టుకు ప్రభుత్వం
Continue Reading...
-
- 28 Jun,2025
నన్ను రెచ్చగొట్టొద్దు..చావుకు భయపడను:కొండా మురళి
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని